న్యూఢిల్లీ: ప్రమాదకరమైన మంకీపాక్స్ పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరించడం మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. ఈ మహమ్మారి తొలి కేసు కేరళలో వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన ముగ్గురు ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒకరు కోలుకున్నారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్నారు. ఇంకొకరు మరణించారు. ఆ తరువాత ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లల్లో మంకీపాక్స్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VYubvod
https://ift.tt/1qVcojK
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment