Monday, 1 August 2022

చాపకింద నీరులా విస్తరణ: హడలెత్తిస్తోన్న వైరస్

న్యూఢిల్లీ: ప్రమాదకరమైన మంకీపాక్స్ పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరించడం మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. ఈ మహమ్మారి తొలి కేసు కేరళలో వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన ముగ్గురు ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒకరు కోలుకున్నారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్నారు. ఇంకొకరు మరణించారు. ఆ తరువాత ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లల్లో మంకీపాక్స్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VYubvod
https://ift.tt/1qVcojK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour