Monday, 1 August 2022

bandi sanjay: మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్ర యాదాద్రి నుండి షురూ.. యాదగిరిపల్లిలో సభకు కేంద్రమంత్రులు

బిజెపి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి, టిఆర్ఎస్ పార్టీపై సమర శంఖం పూరించడానికి ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుండి ఇరవై నాలుగు రోజులపాటు సాగుతుంది. ఆగస్టు 2వ తేదీన ప్రారంభించి ఆగస్టు 26వ తేదీ వరకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని, తదనుగుణంగా మేనిఫెస్టో రూపకల్పన చేయడానికి, ప్రజా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/jE4OBFd
https://ift.tt/1qVcojK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour