Tuesday, 23 August 2022

స్కాట్‌లాండ్‌లో ప్రమాదం: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి

హైదరాబాద్: స్కాట్లాండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హైదరాబాద్‌, నెల్లూరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉండగా మరొక విద్యార్థి బెంగళూరుకు చెందినవారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Kt2JlRa
https://ift.tt/KeCsqzL

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour