Tuesday, 23 August 2022

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళన.. బండి సంజయ్ పిలుపు; రీజన్ ఇదే!!

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై బీజేపీ తమ ఆందోళనను ఉధృతం చేస్తోంది. ఇప్పటికే నిత్యం టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై టార్గెట్ చేస్తున్న బండి సంజయ్ కు రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు అస్త్ర శస్త్రాలను అందిస్తున్నాయి. కవిత లిక్కర్ స్కాం ఎపిసోడ్ తో ఆందోళనలు చెలరేగగా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు బండి సంజయ్.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5rtehqf
https://ift.tt/yrq3WYX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour