మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంచి పట్టు ఉండడంతో ఆయన రాజీనామా కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇబ్బంది కలిగించినా, గత కొంతకాలంగా నాన్చుడు ధోరణి కాంగ్రెస్ పార్టీని సంకటంలోకి నెట్టింది. ఎట్టకేలకు మునుగోడు పంచాయితీకి తెర పడడంతో దిద్దుబాటు చర్యలలో కాంగ్రెస్ పార్టీ మునుగోడుపై దృష్టి సారించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/17fbQ94
https://ift.tt/CsJmkK5
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment