Tuesday, 2 August 2022

మునుగోడుపై కాంగ్రెస్ ఫోకస్: కమిటీ ప్రకటన; సోదరుడి దెబ్బకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ షాక్!!

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంచి పట్టు ఉండడంతో ఆయన రాజీనామా కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇబ్బంది కలిగించినా, గత కొంతకాలంగా నాన్చుడు ధోరణి కాంగ్రెస్ పార్టీని సంకటంలోకి నెట్టింది. ఎట్టకేలకు మునుగోడు పంచాయితీకి తెర పడడంతో దిద్దుబాటు చర్యలలో కాంగ్రెస్ పార్టీ మునుగోడుపై దృష్టి సారించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/17fbQ94
https://ift.tt/CsJmkK5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour