Wednesday, 3 August 2022

ఢిల్లీలోనూ మంకీపాక్స్ కలకలం: నైజీరియా మహిళకు పాజిటివ్, దేశంలో 9కి చేరిక కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ కేసులు భారతదేశంలోనూ క్రమంగా పెరుగుతున్నాయి. 31 ఏళ్ల నైజీరియా మహిళకు బుధవారం మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఢిల్లీలో వైరస్ నాల్గవ కేసు నమోదైంది. భారతదేశంలో ఇప్పటి వరకు తొమ్మిది మంకీపాక్స్ వ్యాధి కేసులు నమోదయ్యాయి. మనదేశంలో జ్వరం, చర్మ గాయాలు, వాపు శోషరస కణుపులతో వ్యక్తమయ్యే లక్షణాలతో మంకీపాక్స్‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34phGJL
https://ift.tt/t8iKSpA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour