Sunday, 21 August 2022

జూ ఎన్టీఆర్ కు అమిత్ షా \"ఆహ్వానం\" - ఏకాంత చర్చలు : ఫిక్స్ అయ్యారా - ఏం జరిగింది..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ భేటీ ఆసక్తిని రేకెత్తించింది. సీనీ - రాజకీయ వర్గాల్లోనూ చర్చకు కారణమైంది. హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను విందుకు ఆహ్వానించారు. మునుగోడులో బహిరంగ సభ పూర్తయిన తరువాత షా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అక్కడ నుంచి నేరుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5uqysTd
https://ift.tt/4iMTDZu

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour