Sunday, 21 August 2022

డిజిటల్ పేమెంట్స్‌పై సర్వీస్ ఛార్జ్: క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల కాలం నడుస్తోంది. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గ్రామాల్లోనూ నగదు రహిత లావాదేవీలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. చిరు వ్యాపారులు సైతం వీటి మీదే ఆధారపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం దీనికి ఓ కారణం. కరోనా వైరస్ వ్యాప్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/H9sC5lq
https://ift.tt/4iMTDZu

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour