Friday, 19 August 2022

పాకిస్తాన్‌ ద్రవ్యోల్బణం: పెట్రోలు ఖర్చని బంధువుల ఇంటికి వెళ్లడం లేదు, ఎవరైనా పెళ్లికి పిలిచినా వెళ్లలేకపోతున్నారు

పాకిస్తాన్‌లో ప్రతి ప్రభుత్వ పాలనలోనూ ద్రవ్యోల్బణం మాట వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా, గత కొన్ని నెలలుగా ఆ దేశంలో ధరలు అసాధారణంగా పెరిగిపోయాయి. పేదలు, మధ్యతరగతి సహా అన్ని వర్గాలవారు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ ప్రజలకు ఇది నిత్య పోరాటంగా మారింది. ద్రవ్యోల్బణం ఒక సొరంగంలాంటిది కానీ, దాని చివర కాంతి కనిపించడం లేదని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hIpxXYP
https://ift.tt/AZdl9mx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour