పాకిస్తాన్లో ప్రతి ప్రభుత్వ పాలనలోనూ ద్రవ్యోల్బణం మాట వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా, గత కొన్ని నెలలుగా ఆ దేశంలో ధరలు అసాధారణంగా పెరిగిపోయాయి. పేదలు, మధ్యతరగతి సహా అన్ని వర్గాలవారు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ ప్రజలకు ఇది నిత్య పోరాటంగా మారింది. ద్రవ్యోల్బణం ఒక సొరంగంలాంటిది కానీ, దాని చివర కాంతి కనిపించడం లేదని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hIpxXYP
https://ift.tt/AZdl9mx
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment