Saturday, 20 August 2022

బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం: ఇద్దరు విద్యార్థుల అరెస్ట్

ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. గంజాయి సేవిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని విచారించగా.. గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల నుంచి 35 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ ఇద్దరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AH5b4Nu
https://ift.tt/OrKUQeZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour