Thursday, 25 August 2022

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్.. ఏఐసీసీకి జాబితా; టాప్ లో ఎవరంటే!!

మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేయగా, అభ్యర్థి ఎంపికపై ప్రస్తుతం ప్రధానంగా దృష్టి సారించిన కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మునుగోడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/mFu8NLh
https://ift.tt/Mru85Tj

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour