Wednesday, 3 August 2022

మునుగోడులో కేసీఆర్ కు షాకిచ్చిన ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ నివేదిక.. గులాబీనేతల్లో గుబులు!!

మునుగోడు అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ నేపథ్యంలో మునుగోడులో పాగా వేయడానికి రాజకీయ పార్టీలు ఎవరికి వారు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఈసారి ఉప ఎన్నికలో అయినా గులాబీ పార్టీ సత్తా చాటాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CMu92mx
https://ift.tt/t8iKSpA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour