ప్రధాని మోదీకి..బీజేపీకి తిరుగులేదని భావిస్తున్న వేళ..ఒక స్వామిజీ చెప్పిన జోస్యం బయటకు వచ్చింది. ఇది కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ వ్యతిరేకులకు జోష్ పెంచుతోంది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారంటూ జోస్యం చెప్పారు. కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్ను రాహుల్ గాంధీ సందర్శించారు. ఈ సమయంలోనే రాహుల్ గురించి అక్కడ ఉన్న హవేరీ హోసముట్ స్వామీజి భవిష్య వాణి చెప్పారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YjL4hG3
https://ift.tt/t8iKSpA
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment