Wednesday, 3 August 2022

రాహుల్ ప్రధాని అవుతారు - స్వామిజీ జోస్యం : పీఎం మోదీకి కష్టమేనా...!!

ప్రధాని మోదీకి..బీజేపీకి తిరుగులేదని భావిస్తున్న వేళ..ఒక స్వామిజీ చెప్పిన జోస్యం బయటకు వచ్చింది. ఇది కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ వ్యతిరేకులకు జోష్ పెంచుతోంది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారంటూ జోస్యం చెప్పారు. కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్​ను రాహుల్ గాంధీ సందర్శించారు. ఈ సమయంలోనే రాహుల్ గురించి అక్కడ ఉన్న హవేరీ హోసముట్​ స్వామీజి భవిష్య వాణి చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YjL4hG3
https://ift.tt/t8iKSpA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour