Monday, 15 August 2022

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో హింసాత్మక నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. పవర్ కట్‌లు, సర్‌చార్జీలపై నిరసన వ్యక్తంచేస్తూ ధర్నా చేపడదామని కశ్మీరీ జాతీయవాద పార్టీలు జులై 25న పిలుపునిచ్చాయి. అప్పటి నుంచి హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. విద్యుత్ బిల్లులలో కొన్ని పన్నులను అదనంగా కలిపి తమ దగ్గర నుంచి బలవంతంగా వసూలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ECSntsr
https://ift.tt/A1Ev6iV

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour