బీహర్లో జేడీయూ- ఆర్జేడీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీగా తేజస్వి యాదవ్ ప్రమాణం చేశారు. మంత్రుల శాఖలు, లెక్కలు ఇవాళ తేలింది. మంత్రివర్గ విస్తరణ మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరగనుంది. నితీశ్, తేజస్వీ మధ్య లెక్క కుదిరింది. కీలక శాఖలు తనకు కావాలని తేజస్విని నితీశ్ కుమార్ కోరినట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DEKY72
https://ift.tt/A1Ev6iV
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment