Wednesday, 17 August 2022

20 మంది మృతి.. 40 మందికి గాయాలు.. కాబూల్‌లో పేలుడు

పేలుళ్లలో ఆప్ఘనిస్తాన్ ఉలిక్కిపడింది. రాజధాని కాబూల్‌లో బుధవారం పేలుడు జరిగింది. మదర్సాలో పేలుడు సంభవించింది. కోటల్ ఈ ఖైర్ ఖానాలో ఘటన జరిగింది. దీంతో భయాందోళన నెలకొంది. పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనలో 20 మంది అక్కడికక్కేడ చనిపోయారు. మరో 40 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అందకిరీ సమీపంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/K81srQZ
https://ift.tt/3Jd4aZQ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour