Wednesday, 17 August 2022

ఢిల్లీలో కరోనా విలయ తాండవం.. 10 శాతానికి చేరువలో పాజిటివిటీ రేటు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఫోర్త్ వేవ్‌లో కూడా భారీగా కేసులు అవుతూ ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 1652 కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు 9.92 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు పెరగడంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు.24 గంటల్లో 1702 మంది కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 6809కి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/0zgIfZP
https://ift.tt/3Jd4aZQ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour