Sunday, 17 July 2022

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో దొంగలు తయారయ్యారు.. అటవీ అధికారులకు సీఎం కేసీఆర్ క్లాస్!!

తెలంగాణ సీఎం కేసీఆర్ గోదావరి వరద ముంపుతో ప్రభావితమైన ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో, భద్రాచలంలో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్, నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. నిన్న రోజంతా వర్షంలో, ములుగు జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్, అటు భద్రాచలంలో గోదావరి ఉధృతి పరిశీలించారు. గోదావరి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/x64i0zl
https://ift.tt/61dnDMY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour