Sunday, 17 July 2022

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ స్థానంలో విజ‌య‌సాయి రెడ్డిః ఆ అరుదైన ఛాన్స్ ఇచ్చిన వెంక‌య్య నాయుడు

న్యూఢిల్లీః అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ అధినేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వీ విజ‌యసాయి రెడ్డికి అరుదైన అవ‌కాశం ల‌భించింది. రాజ్య‌స‌భ వైస్ ఛైర్మ‌న్ల ప్యానెల్ కు ఆయ‌న ఎంపిక‌య్యారు. త‌న ప‌ద‌వీ కాలం ముగియ‌బోతోన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉప రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంక‌య్య నాయుడు ఆయ‌న‌కు ఈ అవ‌కాశాన్ని క‌ల్పించారు. ప్యానెల్ వైస్ ఛైర్మ‌న్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/GDBYQS9
https://ift.tt/61dnDMY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour