Saturday, 30 July 2022

నేతల పంచెలు తడుస్తున్నాయ్: హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఈడీ సోదాలతో బెంబేలు: కండువా మార్చేస్తే సేఫా

హైదరాబాద్: ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చుట్టూ తిరుగుతోన్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీని ఇటీవలే ఈడీ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించడం.. దానికి అనుబంధంగా ఆ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదే అంశంపై అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/G1tkjV6
https://ift.tt/rwka2XF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour