న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం ఎన్ఐఏ దాడులు చేసింది. ఐసిస్ కార్యకలాపాలకు సంబంధించి ఏడు రాష్ట్రాల్లోని 14 అనుమానితుల ప్రాంగణాల్లో ఎన్ఐఏ ఆదివారం సోదాలు నిర్వహించింది. వివరాల ప్రకారం మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్, రైసెన్ జిల్లాల్లో సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ. గుజరాత్లోని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dRwhnay
https://ift.tt/XVWQDJw
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment