Saturday, 16 July 2022

ప్రతిపక్షాలకు అవకాశాలు క్షీణిస్తున్నాయి - దురదృష్టకరం : సీజేఐ ఎన్వీ రమణ..!!

దురదృష్టవశాత్తు ప్రతిపక్షానికి అవకాశాలు క్షీణిస్తున్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్రంగా చర్చలు, పరిశీలనలు లేకుండా బిల్లులు ఆమోదం పొందడాన్ని చూస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజస్థాన్ లో ఒక సెమినార్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. సమగ్రంగా చర్చలు, పరిశీలనలు లేకుండా బిల్లులు ఆమోదం పొందడాన్ని చూస్తున్నామని వ్యాఖ్యానించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/UgliqTN
https://ift.tt/SNvhEkI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour