ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు మరోసారి భగ్గుమన్నారు. వారి నిరసన సెగ స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి బాగా తగిలింది. ''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమాన్ని తుళ్లూరు మండలం మందడంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ దీక్షా శిబిరంలో ఉన్న రైతులంతా ఒక్కసారిగా ఎమ్మెల్యేను కలవడానికి బయలుదేరారు. అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద వారిని పోలీసులు అడ్డుకోవడంతో నిరసన తెలియజేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OAZIk9U
https://ift.tt/SNvhEkI
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment