Saturday, 16 July 2022

భ‌గ్గుమ‌న్న రాజ‌ధాని రైతులు.. ఎమ్మెల్యే ఏం సాధించ‌డానికి వ‌చ్చారు??

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు మ‌రోసారి భ‌గ్గుమ‌న్నారు. వారి నిర‌స‌న సెగ స్థానిక ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవికి బాగా త‌గిలింది. ''గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం'' కార్య‌క్ర‌మాన్ని తుళ్లూరు మండలం మంద‌డంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తూ దీక్షా శిబిరంలో ఉన్న రైతులంతా ఒక్క‌సారిగా ఎమ్మెల్యేను క‌ల‌వ‌డానికి బ‌య‌లుదేరారు. అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద వారిని పోలీసులు అడ్డుకోవ‌డంతో నిర‌స‌న తెలియ‌జేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OAZIk9U
https://ift.tt/SNvhEkI

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour