Sunday, 17 July 2022

దేశ ప్రథమ పౌరుడి పీఠం ఎవరిది?: సర్వత్రా ఉత్కంఠత

న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి కోసం ఇవ్వాళ ఎన్నికలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యులు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకొననున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. ఒడిశాకు చెందిన గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తన అభ్యర్థిగా ప్రకటించింది. ప్రతిపక్ష

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/v8nzBpf
https://ift.tt/61dnDMY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour