న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి కోసం ఇవ్వాళ ఎన్నికలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యులు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకొననున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. ఒడిశాకు చెందిన గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తన అభ్యర్థిగా ప్రకటించింది. ప్రతిపక్ష
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/v8nzBpf
https://ift.tt/61dnDMY
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment