Sunday, 17 July 2022

నేటి పోలింగ్ కు సర్వం సిద్దం : తెలంగాణ భవన్‌ టు అసెంబ్లీ : సిన్హాకు మద్దతుగా..!!

రాష్ట్రపతి ఎన్నికల కోసం తెలంగాణ శాసనసభలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలతో పాటుగా ఏపీకి చెందిన ఒక శాసనసభ్యుడు సైతం హైదరాబాద్ లోని అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించునున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులతో పాటుగా అసెంబ్లీ స్పీకర్.. కార్యదర్శి సైతం పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/sESk6ux
https://ift.tt/61dnDMY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour