Thursday, 14 July 2022

జిల్లాలలో వర్షాల వల్ల ఒక్క ప్రాణ నష్టం కూడా జరగొద్దు; అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా జిల్లాలలో ఒక ప్రాణ నష్టం కూడా జరగకూడదని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన భారీ వర్షాల దృష్ట్యా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MZINwFY
https://ift.tt/fH3jv8y

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour