Thursday, 14 July 2022

వాలంటీర్లు జోక్యం చేసుకుంటే అంతే- ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..!!

ఏపీ పాలనా వ్యవస్థలో కీలకంగా మారిన వాలంటీర్లకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత సచివాలయ - వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే, గత ఏడాది కాలంగా ఏపీలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వాలంటీర్లను ఎన్నికల్లో వినియోగించుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. వాలంటీర్లే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/QmpZ45n
https://ift.tt/fH3jv8y

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour