Sunday, 24 July 2022

వరద బాధితుల పరిహారం పేర్ల నమోదులో తన్నుకున్న టీఆర్ఎస్ నేతలు.. వీళ్ళు మారరు!!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత పార్టీ నేతల పైన బహిరంగ వేదికలపై బాహాటంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు, అనేక సందర్భాల్లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోతుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/UERghzv
https://ift.tt/H47LmSF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour