Sunday, 24 July 2022

విషాదం: బోటు ప్రమాదంలో 17 మంది జలసమాధి: పలువురు గల్లంతు: 60 మందితో

మెక్సికో సిటీ: అగ్రరాజ్యం అమెరికా-బహమాస్ సముద్ర తీరంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సముద్రంలో శరణార్థులు ప్రయాణిస్తోన్న బోటు ప్రమాదానికి గురైన ఘటనలో 17 మంది జలసమాధి అయ్యారు. మరో 25 మంది భద్రత బలగాలు కాపాడాయి. మియామి తీర ప్రాంతానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HpAbWPq
https://ift.tt/H47LmSF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour