Wednesday, 22 June 2022

Rebel: సీఎం గ్రూప్ లోని ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్, తగ్గెదేలే అంటున్న ఏక్ నాథ్, మోదీ ఇలాకాలో మకాం, క్యూలో !

ముంబాయి/సూరత్/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ సీనియర్ నాయకుడు, రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. మరో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి జంప్ అయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. శివసేనకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గుజరాత్ లోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EQpd39C
https://ift.tt/ZfKpaUT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour