Wednesday, 22 June 2022

వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్- ఆ కేసుల ఉపసంహరణ చెల్లదు-ముందుకెళ్తే స్టే హెచ్చరిక

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులపై కేసుల్ని ఉపసంహరిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన ఈ కేసుల నుంచి వారికి విముక్తి లభించింది. అయితే గతేడాది సుప్రీంకోర్టులో ప్రజాప్రతినిధులపై తీవ్రమైన కేసుల ఉపసంహరణపై దాఖలైన పిటిషన్ పై విచారణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/gOsGM5H
https://ift.tt/ZfKpaUT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour