Saturday, 11 June 2022

రఘురామ రాజు అనర్హత- లోక్ సభ స్పీకర్ కార్యాలయం క్లారిటీ : వాటితో సంబంధం లేదు..!!

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత అంశం పైన లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. సభ్యుడు ఎవరైనా పార్టీ జారీ చేసిన విప్ ఉల్లంఘిస్తేనే అనర్హత నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసాయి. ముఖ్యమంత్రి...ఇతర నేతలపైన విమర్శలు చేసినంత మాత్రాన కాదని తేల్చి చెప్పాయి. లోక్ సభ స్పీకర్ కార్యాలయంలోని ఒక కీలక అధికారి ఇష్టాగోష్టీలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/15fPCB9
https://ift.tt/a0MlK14

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour