Saturday, 11 June 2022

ఎన్నికలకు సిద్దం కండి -పీకే సర్వేనే టిక్కెట్లకు ఆధారం : త్వరలో జాతీయ పార్టీ - కేటీఆర్..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పై ప్రకటన దిశగా అడుగులు వేస్తున్న వేళ..మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. భారత్‌ రాష్ట్రీయ సమితి(బీఆర్‌ఎస్‌) ఏర్పా టు చేస్తున్నామని, త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ కోర్‌ కమిటీ మీటింగ్‌కు సంబం ధించి ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు కూడా ఆహ్వానాలు అందుతాయని చెప్పారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Lao0r7Y
https://ift.tt/a0MlK14

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour