Sunday, 19 June 2022

హైకోర్టులో అయ్యన్నకు రిలీఫ్ - అర్థరాత్రి కూల్చివేతలా : ఛలో నర్సీపట్నం..!!

టీడీపీ సీనియర్ నేత..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి రిలీఫ్ దక్కింది. రోజంతా హై టెన్షన్ కు కారణమైన ఇంటి గోడ కూల్చివేత వ్యవహారం పైన అయ్యన్న కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇంటిజోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నర్సీపట్నంలో ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MjtRXBm
https://ift.tt/NHmfcPl

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour