Sunday, 19 June 2022

భారత్ బంద్ నేపథ్యంలో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లలో భద్రత కట్టుదిట్టం

అగ్నిపథ్ రగడ కొనసాగుతూనే ఉంది. రైల్వే స్టేషన్ల వద్ద భారీగా బలగాలను మొహరించారు. అయితే రేపు (సోమవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ పోలీస్ ఫోర్స్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. అల్లర్లకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని ఆర్పీఎఫ్ యూనిట్లకు ఆదేశించారు. పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. నేరారోపణకు సరిపోయే సాక్ష్యాలను సేకరిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/WUgr7Qp
https://ift.tt/6AxwPO8

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour