అగ్నిపథ్ రగడ కొనసాగుతూనే ఉంది. రైల్వే స్టేషన్ల వద్ద భారీగా బలగాలను మొహరించారు. అయితే రేపు (సోమవారం) భారత్ బంద్కు పిలుపునిచ్చారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ పోలీస్ ఫోర్స్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. అల్లర్లకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని ఆర్పీఎఫ్ యూనిట్లకు ఆదేశించారు. పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. నేరారోపణకు సరిపోయే సాక్ష్యాలను సేకరిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/WUgr7Qp
https://ift.tt/6AxwPO8
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment