Wednesday, 15 June 2022

రఘురామ రాజు కు హైకోర్టు షాక్ - ప్రభుత్వాన్ని మీరెలా నిర్దేశిస్తారు : సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా..!!

ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటీషన్ పైన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పిటీషన్ పై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ పేరిట కార్పొరేషన్‌కు మళ్లించి దాన్ని ఆదాయంగా చూపుతూ ప్రభుత్వం రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురామ రాజు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qWktbJ4
https://ift.tt/oC8E9zX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour