సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. స్టేషనరీ అండ్ ప్రింటింగ్ డిపార్ట్మెంట్కు కమిషనర్గా నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ పోస్టింగ్ ఇవ్వడంలేదని, జీతభత్యాలు చెల్లించడంలేదని, చీఫ్ సెక్రటరీని కలవడానికి అనుమతివ్వడంలేదంటూ ఆయన అన్నీ రికార్డెడ్గా పెట్టుకున్నారు. కోర్టు ధిక్కారానికి పాల్పడుతోందంటూ ప్రభుత్వంమీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమైన తరుణంలో ఆయనకు పోస్టింగ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/TVl1k5U
https://ift.tt/oC8E9zX
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment