Wednesday, 15 June 2022

ఎట్ట‌కేల‌కు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు పోస్టింగ్ ఇచ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం!

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు పోస్టింగ్ ఇచ్చింది. స్టేష‌న‌రీ అండ్ ప్రింటింగ్ డిపార్ట్‌మెంట్‌కు క‌మిష‌న‌ర్‌గా నియ‌మించింది. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన‌ప్ప‌టికీ పోస్టింగ్ ఇవ్వ‌డంలేద‌ని, జీత‌భ‌త్యాలు చెల్లించ‌డంలేద‌ని, చీఫ్ సెక్ర‌ట‌రీని క‌ల‌వ‌డానికి అనుమ‌తివ్వ‌డంలేదంటూ ఆయ‌న అన్నీ రికార్డెడ్‌గా పెట్టుకున్నారు. కోర్టు ధిక్కారానికి పాల్ప‌డుతోందంటూ ప్ర‌భుత్వంమీద సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేయ‌డానికి సిద్ధ‌మైన త‌రుణంలో ఆయ‌న‌కు పోస్టింగ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/TVl1k5U
https://ift.tt/oC8E9zX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour