Saturday, 18 June 2022

విశాఖ రైల్వే స్టేషన్ మూసివేత: భారీ భద్రత - రైళ్లు అక్కడి వరకే : ర్యాలీకి ప్లాన్..!!

అగ్నిపథ్ ఎఫెక్ట్ విశాఖ రైల్వే స్టేషన్ పైన పడింది. ఆర్మీ అభ్యర్ధుల నిరసన సికింద్రాబాద్ లో అదుపు తప్పి..భారీ విధ్వంసానికి దారి తీసింది. ఇక, ఈ రోజు విశాఖ నగరంలో ఆర్మీ అభ్యర్ధులు నిరసన ర్యాలీకి సిద్దమయ్యారనే సమాచారం అందటంతో పోలీసులు..ఆర్పీఎఫ్ అప్రమత్తం అయ్యారు. నిఘా విభాగం నుంచి అందుతున్న సమాచారంతో ముందస్తు చర్యలు ప్రారంభించారు. సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/fCOIoXw
https://ift.tt/6bn1oTk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour