Friday, 17 June 2022

తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై గురిపెట్టిన బీజేపీ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ క్ష‌ణంలోనైనా ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగానే అధికార‌, ప్ర‌తిప‌క్షాలు క‌ద‌న‌రంగంలోకి దూకాయి. గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం పేరుతో అధికార పార్టీ, జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబునాయుడు ఉన్నారు. జ‌న‌సేనాని అక్టోబ‌రు 5వ తేదీ నుంచి బ‌స్సు యాత్ర‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. తెలుగుదేశం, జ‌న‌సేన మ‌ధ్య పొత్తుల విష‌యం ఇంకా ఖ‌రారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/trIdg7q
https://ift.tt/6bn1oTk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour