Sunday, 5 June 2022

ప్రవక్తపై కామెంట్లు సరికాదు.. ప్రపంచం గమనించాలి: పాక్ ప్రధాని షరీఫ్

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఇప్పటికే ఖతర్ సమన్లు జారీచేయగా.. కువైట్ కూడా సమన్లు ఇష్యూ చేసింది. ఈ అంశంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ కూడా స్పందించారు. ప్రవక్తపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మోడీ నేతృత్వంలో భారత్ మత స్వేచ్చను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kmOKA7j
https://ift.tt/wb7vAVG

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour