Sunday, 5 June 2022

యుమునోత్రి వద్ద బస్సు బోల్తా.. 25 మంది మృతి, మృతులకు రూ.2 లక్షల పరిహారం..

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన బస్సుల్లో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 25 మంది మరణించగా.. మిగతా వారు వాగులో పడిపోయారు. యమునోత్రికి భక్తులతో వెళ్తున్న బస్సు ఆదివారం డంటా ప్రాంతంలో గల ఒక వాగులో పడిపోవడంతో ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్నవారంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారని తెలుస్తోంది. సహాయక చర్యలను పోలీసులతోపాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/l1Rscpt
https://ift.tt/wb7vAVG

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour