Monday, 20 June 2022

అస్సాంలో జల ప్రళయం: 73కు చేరిన మృతులు, బాధితులుగా 43 లక్షల మంది

గౌహతి: అస్సాం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 11 మంది మరణించారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వార్తా సంస్థ ANI నివేదించింది. వర్షాలు, వరదల నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రెండుసార్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/utnx2or
https://ift.tt/NHmfcPl

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour