Monday, 20 June 2022

నాలుగు రోజులు-40 గంటలు: రాహుల్‌ను విచారించిన ఈడీ, 21న కూడా రావాలని సమన్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి నాలుగో రోజు కూడా విచారించిన అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం సైతం ఈడీ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన్ను ఈడీ విచారిస్తోంది. సోమవారం సైతం రాహుల్‌​ను ఈడీ ప్రశ్నించింది. రాహుల్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/cn5C2l8
https://ift.tt/NHmfcPl

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour