ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్రకు మొన్నటివరకు ఎంపీ విజయసాయిరెడ్డి బాధ్యులుగా ఉండేవారు. తాజాగా ఆ బాధ్యతలను ముఖ్యమంత్రి జగన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. అలాగే జనసేన పార్టీ నుంచి ఉత్తరాంధ్ర బాధ్యతలను చేపట్టడానికి జనసేనాని పవన్కల్యాణ్ సోదరుడు నాగబాబు ముందుకు వచ్చారు. ఇప్పటివరకు ఆయనకు పార్టీలో ఏ పదవి లేకపోయినప్పటికీ బాధ్యతలు స్వీకరించడానికి పవన్ కల్యాణ్ అంగీకరించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kZR5MyB
https://ift.tt/nJosS3q
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment