Monday, 30 May 2022

Ysrcp Vs Janasena: వైవీ సుబ్బారెడ్డికి పోటీగా నాగ‌బాబు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల‌తో కూడిన ఉత్త‌రాంధ్ర‌కు మొన్న‌టివ‌ర‌కు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బాధ్యులుగా ఉండేవారు. తాజాగా ఆ బాధ్య‌త‌ల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వైవీ సుబ్బారెడ్డికి అప్ప‌గించారు. అలాగే జ‌న‌సేన పార్టీ నుంచి ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌లను చేప‌ట్ట‌డానికి జ‌నసేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు ముందుకు వ‌చ్చారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న‌కు పార్టీలో ఏ ప‌ద‌వి లేక‌పోయిన‌ప్ప‌టికీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ అంగీక‌రించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kZR5MyB
https://ift.tt/nJosS3q

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour