భారతదేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి ఉంటే ప్రధాని నరేంద్ర మోడీకి ఎనిమిది సంవత్సరాలలో, ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎనిమిది ప్రశ్నలను సంధించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/I305E9V
https://ift.tt/nJosS3q
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment