బాక్సింగ్ సంచలనం నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్గా అవతరించారు. గురువారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఘన విజయం సాధించారు. థాయ్ల్యాండ్కు చెందిన జిట్పాంగ్ను చిత్తు చేశారు. దాంతో ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్గా అవతరించారు. ఈమె స్వస్ధలం తెలంగాణలో గల నిజామాబాద్.. నిఖత్ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. {image-nikhat-zareen-final-1652988881.jpg
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/R4GPMQa
https://ift.tt/7beW3w9
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment