Thursday, 19 May 2022

ఏపీ సర్కార్‌కు చుక్కెదురు.. అమరరాజాపై చర్యలపై స్టే

సుప్రీంకోర్టులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యింది. అమరరాజా బ్యాటరీస్‌ సంస్థపై ఎలాంటి చర్యలకు దిగొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమరరాజా బ్యాటరీస్ కంపెనీకి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఫిబ్రవరిలో జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సదరు నోటీసులపై చట్ట ప్రకారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Gh0Bsot
https://ift.tt/7beW3w9

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour