దావోస్లో నేతలు బిజీగా ఉన్నారు. తమకు కావాల్సిన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ నుంచి సీఎం జగన్ రాగా.. తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ వచ్చారు. ఇవాళ మంత్రి కేటీఆర్తో మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరేను దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/z0q4u3U
https://ift.tt/bM4Sk09
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment