కోనసీమలో ఆందోళనకారులు అలజడి రేపారు. జిల్లా పేరుపై నిరసనలు మిన్నంటాయి. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబు ఇళ్లకు నిప్పటించారు. అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయని ఏపీ హోంమంత్రి తానేటి వనిత తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kLVnzyW
https://ift.tt/bM4Sk09
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment