Tuesday, 31 May 2022

వారిది గల్లీలో కుస్తీ; ఢిల్లీలో దోస్తీ: కేసీఆర్ అవినీతిపైనా.. బీజేపీ టార్గెట్ గా మాణిక్కంఠాకూర్

నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న నవ సంకల్ప చింతన్ శిబిర్ రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ చింతన శిబిర్ సమావేశంలో కాంగ్రెస్ మేధోమథన సదస్సు జరగనుంది. అంతే కాదు పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి, వచ్చే ఎన్నికలలో విజయం సాధించడానికి చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చ జరగనుంది. ఇక పార్టీకి దిశానిర్దేశం చేసే చింతన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OBld7of
https://ift.tt/Dr8VHBK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour